Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ లక్ష్య జాబితాలో అనిల్ అంబానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (10:35 IST)
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైస్ సంస్థ పెగాసస్ లక్ష్య జాబితాలో దేశానికి చెందిన అనేక మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సిబిఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ, దసాల్ట్ ఏవియేషన్ ప్రతినిధి వెంకట రావు ఇలా అనేక మంది ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. 
 
వీరితో పాటు ఫాబ్ ఇండియా మాజీ హెడ్ ఇందర్ జిత్ సియాల్, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ‘వైర్’ తెలిపింది. అనిల్ అంబానీ ఫోన్ కూడా పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై రిలయన్స్ గ్రూప్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వార్తలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, సుమారు 40 మంది జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 300 మంది పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలు దేశాన్ని కుదిపివేస్తున్నాయి. దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుక పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments