Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 5G సేవలు ప్రారంభం: ప్రపంచవ్యాప్తంగా 215 విమానాలు రద్దు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:58 IST)
సెల్ ఫోన్ సిగ్నళ్ల కారణంగా పిచ్చుకలు చనిపోయాయని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అధిక ఫ్రీక్వెన్సీ ఉపయోగం కారణంగా వాటి ప్రభావానికి పలు పక్షి జాతులు అంతరించిపోయినట్లు జంతు సంరక్షకులు చెపుతూనే వున్నారు.

 
ఇదిలావుండగానే అమెరికాలో తాజాగా 5 G సేవలు ప్రారంభించారు. దీని ఫలితంగా 215 విమానాలు రద్దయ్యాయి. అధిక ఫ్రీక్వెన్సీ వల్ల గాలిలో ఎగిరే విమానాలకు ప్రమాదం వుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

 
ఈ నేపధ్యంలో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఐనప్పటికీ పలు దేశాలు అమెరికాకు విమాన రాకపోకలను నిషేధించాయి. దీనితో సుమారు 215 విమానాలు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments