Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 5G సేవలు ప్రారంభం: ప్రపంచవ్యాప్తంగా 215 విమానాలు రద్దు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:58 IST)
సెల్ ఫోన్ సిగ్నళ్ల కారణంగా పిచ్చుకలు చనిపోయాయని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అధిక ఫ్రీక్వెన్సీ ఉపయోగం కారణంగా వాటి ప్రభావానికి పలు పక్షి జాతులు అంతరించిపోయినట్లు జంతు సంరక్షకులు చెపుతూనే వున్నారు.

 
ఇదిలావుండగానే అమెరికాలో తాజాగా 5 G సేవలు ప్రారంభించారు. దీని ఫలితంగా 215 విమానాలు రద్దయ్యాయి. అధిక ఫ్రీక్వెన్సీ వల్ల గాలిలో ఎగిరే విమానాలకు ప్రమాదం వుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

 
ఈ నేపధ్యంలో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఐనప్పటికీ పలు దేశాలు అమెరికాకు విమాన రాకపోకలను నిషేధించాయి. దీనితో సుమారు 215 విమానాలు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments