Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 5G సేవలు ప్రారంభం: ప్రపంచవ్యాప్తంగా 215 విమానాలు రద్దు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:58 IST)
సెల్ ఫోన్ సిగ్నళ్ల కారణంగా పిచ్చుకలు చనిపోయాయని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అధిక ఫ్రీక్వెన్సీ ఉపయోగం కారణంగా వాటి ప్రభావానికి పలు పక్షి జాతులు అంతరించిపోయినట్లు జంతు సంరక్షకులు చెపుతూనే వున్నారు.

 
ఇదిలావుండగానే అమెరికాలో తాజాగా 5 G సేవలు ప్రారంభించారు. దీని ఫలితంగా 215 విమానాలు రద్దయ్యాయి. అధిక ఫ్రీక్వెన్సీ వల్ల గాలిలో ఎగిరే విమానాలకు ప్రమాదం వుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

 
ఈ నేపధ్యంలో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఐనప్పటికీ పలు దేశాలు అమెరికాకు విమాన రాకపోకలను నిషేధించాయి. దీనితో సుమారు 215 విమానాలు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments