Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన రష్మీ... "నెక్స్ట్ నువ్వే" ట్రైలర్

వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:04 IST)
వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
ఆదికి జంటగా వైభవి నటించగా, ఈ చిత్రంలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. 
 
కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్‌కి సంబంధించిన సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ట్రైలర్‌లో రష్మీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. కాగా, ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత బాణీలను సాయి కార్తీక్ సమకూర్చారు. 

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments