Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (21:08 IST)
"నేను చేసుకోబోయే అమ్మాయి, ఆమె చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు" చెప్పాడు రవి.
 
"అలాగైతే ఎలారా? రేపు ఎపుడైనా అత్తగారింటికెళ్లినప్పుడు మీ ఆవిడను ఎలా గుర్తు పడతావు?" సందేహంగా అడిగాడు బుజ్జి.
 
"నాదేం పోయింది... ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేది వాళ్లే" అన్నాడు రవి.
 
2.
"రేపటి నుంచి నీకు రెండు చిప్పలు అన్నం ఎక్కువ పెట్టాలా? ఎందుకు?" అడిగింది రాణి.
 
"రేపు నా పెళ్ళి అమ్మగోరూ.... మరో మనిషి  పెరుగుతుంది కదా.... అందుకని" అన్నాడు భిక్షగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments