Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జాస్వామ్యంపై ఎందుకు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి?

Democracy
Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (17:53 IST)
Shubhalekha Sudhakar
ఇండియా ప్ర‌జాస్వామ్య దేశం. ఆ పేరుతో యాభే ఏళ్ళుగా దాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఆ పేరుతో ఎన్నో అరాచ‌కాలు చేస్తున్నారు. దానిని ఎవ‌రూ స‌రిదిద్ద‌లేరా? అంటూ శుభలేఖ సుధాక‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `అర్ధ శ‌తాబ్దం`. ర‌వీంద్ పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. ఈ సినిమాను ఈనెల 11న ఆహా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సినిమాలోని పాత్ర గురించి జూమ్ ఇంట‌ర్వ్యూలో శుభ‌లేఖ సుధాక‌ర్ తెలిజేస్తున్నారు. కుర్రాళ్ళైన టీమ్ ఈ క‌థ‌ను బాగా రాశారు. అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని రాశాడు. మ‌రి యాభై ఏళ్ళుగా ఎందుకు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. డెమొక్ర‌సీ పేరుతో ఎన్ని అరాచ‌కాలు జ‌రుగుతున్నాయి. నాకు ఊహ తెలిసినప్ప‌టినుంచీ ఇదే ప్ర‌శ్న. ఇంకా జ‌వాబులేనిదిగానే మిగిలి వుంది. ఈ క‌థ‌లో నా పాత్ర తీర్చిన విధానం అద్భుతంగా వుంది. అన్నారు.
 
న‌టి ఆమ‌ని మాట్లాడుతూ, ఏదో మామూలు సినిమా అని న‌టించాను. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత అద్భుతంగా ఇప్ప‌టి కుర్రాళ్ళు ఈ సినిమాను రాసుకున్నారో అనిపించింది. ఇప్ప‌టి తర‌మైనా రాజ్యాంగంపై మంచి అవ‌గాహ‌న వుంది. దేశానికి వెన్నెముక‌లైన యూత్ తీసిన ఈ సినిమా అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments