రజినీ, కమల్‌లు కలిసి పోటీ చేస్తే....

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:14 IST)
తమిళనాడు రాజకీయాలలోని అధికార పక్షం, ప్రతిపక్షాలలోని రెండు పెద్ద తలలు పోయిన తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులచే స్థాపించబడి అంతో... ఇంతో... తమకంటూ కొంత అనుభవాన్ని పొందాలనుకుంటున్న రజినీ, కమల్‌హాసన్‌లు... సినీ పరిశ్రమలో పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ మిత్రులు ఇద్దరూ కలిసి పోటీ చేస్తే... బాగుంటుందని జనాలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు...
 
అయితే... ఇలా కోరుకునేవారి జాబితాలోకి త‌మిళ హీరో, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ కూడా వచ్చి చేరాడు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ పార్టీలు క‌లిసి పోటీచేయాల‌ని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. మంచి స్నేహితులైన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే లోక్‌స‌భ ఎన్నికల్లో క‌లిసి పోటీ చేస్తే త‌మిళ‌నాడుకు మంచి జ‌రుగుతుంద‌ని విశాల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.
 
'ర‌జినీ సార్‌, క‌మ‌ల్ సార్ క‌ల‌వాల‌ని కోరుకుంటున్నాను. న‌డిగ‌ర్ సంఘం షో కోసం కాదు.. ఏదైనా స్టార్ రిసెప్ష‌న్ కోసమో.. మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసమో కాదు.. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వీరు క‌లిసి పోటీ చేయాలి. వీరు క‌లిస్తే ఇక తిరుగుండదు. మొత్తం మారిపోతుంద‌'ని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments