Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లైగర్' షూటింగ్ పూర్తి - ఆగస్టు 25న విడుదల

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:11 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. చిత్రీకరణ కూడా పూర్తకావడంతో 'లైగర్‌'కు సంబంధించి ఒక పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలివున్నాయి. 
 
కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహాబలుడు, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. పూరీ కనెక్ట్స్, ధర్మా మూవీస్ బ్యానర్లపై మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments