టాలీవుడ్‌ దర్శకుల మధ్య ట్విట్టర్ వార్.. అసలేమైంది.?

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (17:41 IST)
టాలీవుడ్‌లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్‌ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని విభేదాలున్నాయని అర్థమవుతోంది. గత రాత్రి రవి ఒక ట్వీట్ చేశాడు. 
 
ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగా అన్పిస్తోంది. అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోందని రవి ట్వీట్ చేశాడు. 
 
అయితే ఈ ట్వీట్ ఇద్దరి మధ్య రచ్చకు కారణమైంది. వెంటనే ఈ ట్వీట్‌కు హరీష్ శంకర్ స్పందిస్తూ "అనుభవించమని ఇచ్చారా ?" అని ప్రశ్నించాడు. అలా స్టార్ట్ అయ్యి, నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ రచ్చ జరుగుతూనే వుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments