Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:02 IST)
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‍‌పై చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, వైద్యులు సూచన మేరకు.. శనివారం రాత్రి చెన్నై తీసుకొచ్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మహేశ్‌ రెండు కళ్లకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 
 
ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం.శ్రీరాములు చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఇది కాస్త ఊరటకలిగించే విషయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments