విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:02 IST)
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‍‌పై చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, వైద్యులు సూచన మేరకు.. శనివారం రాత్రి చెన్నై తీసుకొచ్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మహేశ్‌ రెండు కళ్లకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 
 
ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం.శ్రీరాములు చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఇది కాస్త ఊరటకలిగించే విషయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments