నేనెవర్నీ మోసం చేయలేదు.. చీటింగ్ కేసు కొట్టేయండి.. సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:07 IST)
తాను ఎవర్నీ మోసం చేయలేదని బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంటున్నారు. అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ ఆమె కేరళ కోర్టును ఆశ్రయించారు. 
 
కేరళ రాష్ట్రంలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం.షియాన్ బాలీవుడ్ నటి సన్నీపై చీటింగ్ కేసు పెట్టాడు. గత 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇచ్చామని, కానీ ఆమె ఈవెంట్‌కు రాలేదని అందులో పేర్కొన్నారు. దీంతో కేరళ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలాసార్లు కార్యక్రమ తేదీని మార్చారని, దాంతో నాకు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వీలుపడలేదని, అంతేకానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments