Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవర్నీ మోసం చేయలేదు.. చీటింగ్ కేసు కొట్టేయండి.. సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:07 IST)
తాను ఎవర్నీ మోసం చేయలేదని బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంటున్నారు. అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ ఆమె కేరళ కోర్టును ఆశ్రయించారు. 
 
కేరళ రాష్ట్రంలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం.షియాన్ బాలీవుడ్ నటి సన్నీపై చీటింగ్ కేసు పెట్టాడు. గత 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇచ్చామని, కానీ ఆమె ఈవెంట్‌కు రాలేదని అందులో పేర్కొన్నారు. దీంతో కేరళ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలాసార్లు కార్యక్రమ తేదీని మార్చారని, దాంతో నాకు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వీలుపడలేదని, అంతేకానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments