Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని...

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (09:11 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా "పుష్ప-2" ట్రైలర్‌ను ఆదివారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, కార్యక్రమం జరిగిన స్టేడియంలో ఓ వైపు గందరగోళం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌‍తో నిర్మించింది. ఈ ట్రైలర్‌ను ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో జరిగింది. దీనికి భారీస్థాయిలో అభిమానులు తరలివచ్చారు. 
 
అయితే, ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు.. చివరకు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే, కేవలం పోలీసులకు, స్టేడియంలోకి వచ్చిన అభిమానుల మధ్యే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

ట్రంప్- పుతిన్ భేటీ సక్సెస్.. ఇక జెలెన్‌స్కీకి, నాటో మిత్రపక్షాలకు ఫోన్ చేసి మాట్లాడుతా

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments