Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని...

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (09:11 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా "పుష్ప-2" ట్రైలర్‌ను ఆదివారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, కార్యక్రమం జరిగిన స్టేడియంలో ఓ వైపు గందరగోళం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌‍తో నిర్మించింది. ఈ ట్రైలర్‌ను ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో జరిగింది. దీనికి భారీస్థాయిలో అభిమానులు తరలివచ్చారు. 
 
అయితే, ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు.. చివరకు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే, కేవలం పోలీసులకు, స్టేడియంలోకి వచ్చిన అభిమానుల మధ్యే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments