Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RipSanam- ఒకే రోజు ఇద్దరు నటుల మృతి.. ఆ రోగాలు మింగేశాయి..

Webdunia
శనివారం, 2 మే 2020 (17:43 IST)
Sidharth Jamwal
బాలీవుడ్‌ నటుడిని కరోనా మింగేసింది. నిన్నటికి నిన్న ఇద్దరు స్టార్ హీరోలను బాలీవుడ్ కోల్పోయింది. శనివారం మరో యువ నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. సహ నటుడిగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ జమ్వాల్‌తో పాటు మరో యువ నటి సనమ్ కూడా ప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరూ కోవిడ్-19, క్యాన్సర్లకు బలైపోయారు. ఇద్దరూ ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం బాలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది. 
 
సిద్ధార్థ్ జమ్వాల్ శుక్రవారం రాత్రి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా, సనమ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతి చెందింది. సిద్ధార్థ్ కరోనా సోకడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఇక సనమ్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ వచ్చింది. కానీ ఇద్దరూ ఒకే రోజున ప్రాణాలు కోల్పోవడంపై సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానులు కోల్పోయామని బాధను వెల్లగక్కుతున్నారు. ఇంకా సినీ ప్రముఖులు వీరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పిన్న వయస్సులోనే ఈ లోకం వదిలి వెళ్లిపోవడంపై ఘోరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments