Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్ర‌స్ధానం వ‌చ్చేది ఎప్పుడు..?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (20:56 IST)
టాలీవుడ్లో ఊహించని విధంగా ప్రశంసలు అందుకున్న ప్రస్థానం సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఎంతో ఇష్టంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆడియెన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
 
ఆగస్ట్ 29న సినిమాపై అంచనాలు పెరిగేలా దర్శకుడు దేవ కట్టా ట్రైలర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ నటించిన పాత్రలో హిందీ ప్రస్థానంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. మనిషా కొయిరాలా - జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments