Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్ర‌స్ధానం వ‌చ్చేది ఎప్పుడు..?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (20:56 IST)
టాలీవుడ్లో ఊహించని విధంగా ప్రశంసలు అందుకున్న ప్రస్థానం సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఎంతో ఇష్టంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆడియెన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
 
ఆగస్ట్ 29న సినిమాపై అంచనాలు పెరిగేలా దర్శకుడు దేవ కట్టా ట్రైలర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ నటించిన పాత్రలో హిందీ ప్రస్థానంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. మనిషా కొయిరాలా - జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments