Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమాతోనే అంత క్రేజా.. మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీగా 19వ స్థానం

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (11:03 IST)
"గీత గోవిందం" సినిమా టైమ్‌లో రిలీజై, దానితో పోటీ పడి మంచి హిట్ సాధించిన మరో చిత్రం "ఆర్ఎక్స్ 100". రెండు చిత్రాలలో కథా కథనాలు పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ నుండి మంచి ఆదరణ లభించింది. అప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమా హిట్‌తో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాకు ప్లస్ అవ్వగా కొత్త హీరోగా 'ఆర్ఎక్స్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ గుమ్మకొండ. 
 
మంచి ఫిజిక్‌తో, పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన కార్తికేయ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు మరొక అరుదైన ఘనతను స్వంతం చేసుకుని సినీ వర్గాల చర్చలలో నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన 2018 మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీ క్యాటగిరీలో కార్తికేయ 19వ స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 
 
వరంగల్‌కు చెందిన ఈ కుర్రాడు చేసింది ఒకే సినిమా అయిన తన బోల్డ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకొన్నాడని హైదరాబాద్ టైమ్స్ నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పుడు రెండో చిత్రం 'హిప్పీ‌'లో యాక్షన్ రోల్‌లో మన ముందుకు రాబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments