Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు "సర్కారు వారి పాట"కు వేలం తేదీ ఖరారైంది..

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:13 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. వేసవి సెలవులకు ఈ చిత్రం సందడి చేయనుంది. మే 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు "సర్కారువారి పాట"కు వేలం తేదీ ఖరారైంది అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, కరోనా నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాలు విడుదల కాలేదు. ఈ చిత్రాలన్నీ ఇపుడు వరుసగా విడుదలకానున్నాయి. అయితే, ఈ చిత్రాల విడుదల తేదీలపై చిత్ర నిర్మాతలంతా కలిసి చర్చించుకుని చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, తొలుత "ఆర్ఆర్ఆర్", ఆ తర్వాత "భీమ్లా నాయక్", "ఆచార్య" చిత్రాలు విడుదలకానున్నాయి. ఇందులో ఏప్రిల్ 1న "భీమ్లా నాయక్", ఏపిల్ 25న "ఆచార్య" విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
మే 12న "సర్కారువారి పాట" ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందిలావుంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించగా, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఆ విషయంలో హైదరాబాద్ టాప్... పొదుపులో నగరవాసులు నెం.1

కుప్పం పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు...ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు...

విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుంది : నరేంద్ర మోడీ!!

మండిపోతున్న ఎండలు.. కనిపించని నైరుతి ప్రభావం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments