Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (07:37 IST)
ఇండియన ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని హీరో సుమన్ స్పష్టం చేశారు. పైగా, ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను భూమిని ఇంకా విరాళంగా ఇవ్వలేదని చెప్పారు. 

 
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందువల్ల సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

 
కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుమన్ పేరు హోరెత్తిపోతుంది. ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని దానం ఇచ్చి, గొప్ప మనసును చాటుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments