Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (07:37 IST)
ఇండియన ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని హీరో సుమన్ స్పష్టం చేశారు. పైగా, ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను భూమిని ఇంకా విరాళంగా ఇవ్వలేదని చెప్పారు. 

 
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందువల్ల సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

 
కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుమన్ పేరు హోరెత్తిపోతుంది. ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని దానం ఇచ్చి, గొప్ప మనసును చాటుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments