రష్మిక మందన్న పారితోషికం గురించి క్లారిటీ

డీవీ
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (21:08 IST)
Rashmika Mandanna
తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఆమద్య సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ తో మరింత పాపులర్ అయింది. ఇక అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమా హిట్ తో తన స్థాయి మరింత పెంచుకుంది. దానితో రష్మిక పారితోషికం బాగా పెంచేసిందని టాక్ వచ్చింది. దానికితోడు యానిమల్ సినిమా మరింత లాభం పొందింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దాని తర్వాత ఫుష్ప 2 సినిమా పారితోషికం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
దానితో ఆమె తన పారితోషికంపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ ను దాదాపు 4 కోట్ల రూపాయలకి పైగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ మాట్లాడుతూ, రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఇవి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా నిర్మాతలు  మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను  అని చెప్పింది. దాంతో పుకార్లకు క్లారిటీ ఇచ్చినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments