Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్రహ్మణ్య పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజాజీనగర్‌కు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:39 IST)
కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్రహ్మణ్య పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజాజీనగర్‌కు చెందిన యువతి, సుబ్రహ్మణ్య ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చాజెండా ఊపారు. 
 
అయితే సుబ్రహ్మణ్య మాత్రం సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇంతలో తన సోదరి ఇంట్లో పార్టీ వుందని యువతిని పిలిపించుకున్నాడు. ఆ యువతి కూడా సుబ్రహ్మణ్య ఇంటికి వెళ్లింది. కానీ సుబ్రహ్మణ్య ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు.
 
తనకేదో అయ్యిందని తెలుసుకున్న యువతి.. సుబ్రహ్మణ్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments