Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ కు చెర్రీ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:08 IST)
మెగా హీరో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం వారు జపాన్ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.1,200 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. 
 
మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది. 
 
ఇందుకోసం చెర్రీ దంపతులు జపాన్ వెళ్లారు. ఇప్పటికే జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్ లో వీరు జపాన్ కు వెళ్లారు. తారక్, రాజమౌళి, ఇతరులు కూడా జపాన్ కు బయల్దేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments