Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ కు చెర్రీ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:08 IST)
మెగా హీరో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం వారు జపాన్ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.1,200 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. 
 
మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది. 
 
ఇందుకోసం చెర్రీ దంపతులు జపాన్ వెళ్లారు. ఇప్పటికే జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్ లో వీరు జపాన్ కు వెళ్లారు. తారక్, రాజమౌళి, ఇతరులు కూడా జపాన్ కు బయల్దేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments