Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ నిర్మాతగా ఇతర హీరోతో చిత్రాలను నిర్మించను : ఆయన కోసమే స్థాపించా...

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (11:00 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు కొణిదల ప్రొడక్షన్ అనే సినీ నిర్మాణ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రమే 'ఖైదీ నంబర్ 150'. ఆ తర్వాత రెండో చిత్రంగా "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, తాను స్థాపించిన నిర్మాణ సంస్థలో ఇతర హీరోలతో కలిసి చిత్రాలు తీయబోనని స్పష్టం చేశారు. అయితే, ఇతర నిర్మాతలు మాత్రం తనను సంప్రదించి భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిద్దామని ప్రతిపాదన చేస్తే మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. అంతేగానీ, నాకు నేనుగా ఏ నిర్మాతనూ బలవంతం చేయబోనని, తాను మాత్రం ఒక నటుడిగానే ఉండాలనుకుంటున్నా అని చెప్పారు. 
 
అదేసమయంలో తన తాజా చిత్రం "వినయ విధేయ రామ" చిత్రం మాత్రం మరో గ్యాంగ్ లీడర్ కాదన్నారు. నలుగురు అన్నదమ్ముల కథే అయినప్పటికీ. ఈ చిత్ర కథ వేరు, స్క్రిప్టువేరు, నటీనటులు వేరు, దర్శకుడు వేరు, సన్నివేశాలు వేరు, స్క్రీన్ ప్లే వేరని రామ్ చరణ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments