Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండా సురేఖ-మురళిలపై ఆర్జీవీ బయోపిక్.. వరంగల్‌లో పర్యటన

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:55 IST)
ఆర్జీవీ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన ఏం చేసినా సంచలనమే. తాజాగా కొండా సురేఖ-మురళిలపై బయోపిక్ తీయనున్నట్టు తెలుస్తుంది. అందుకోసం వర్మ వరంగల్‌లో సీక్రెట్ పర్యటిస్తున్నారు. ఈ చిత్రం కోసం వర్మ.. కొండా దంపతుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. 
 
ఇందుకోసం వరంగల్ లోని ఎబీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా కలిసి, కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం. మరి కొండ దంపతుల బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం వర్మ పలు వెబ్ సిరీస్‌లతో సిద్ధంగా ఉన్నాడు. లేడీ బ్రుస్ లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ.
 
తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులకు ఓ విశిష్ట స్థానం ఉంది. కొండా సురేఖ వరంగల్ వాసీ, ఆమె విద్యాభ్యాసం మొత్తం వరంగల్‌లోనే జరిగింది. ఆమె బీ.కాం గ్రాడ్యూవేషన్ .. 1985లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌బీ కాలేజీలో పూర్తి చేశారు. 
 
మండల పరిషత్ సభ్యురాలిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించ ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం 2018లో ఆమె తన భర్తతో సహా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments