Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ.

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (18:33 IST)
Puri jaganadh, Charmi kour
పూరీ జగన్నాథ్, ఛార్మి జంట చాల కాలం బయట కనిపించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ దెబ్బకు ఇద్దరూ అజ్జ్ఞాతం లో ఉన్నారు. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ కనిపించారు.  పాన్ ఇండియా రేంజ్ లో తీసిన సినిమా తో వర్రు ఒక్కసారి హైలెట్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కు నెగెటివ్ అయింది.  ఆ సినిమా ఎఫెక్ట్ జనగణమన  పై పడింది. ఐటీ దాడులు జరిగాయి. 
 
అయినా విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఏదీ పూర్తి కాలేదు. ఖుషి కూడా కొంత షూట్ జరిగి ఆగిపోయింది. సమంత డేట్స్ సెట్ కాక పోవడంతో దిల్ రాజు సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ కొత్త కథను రాసాడు. ఏదిఏమైనా కమిట్ మెంట్ ప్రకారం మరల పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి ఏమిచేస్తాడో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments