Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరూ ఒక నిర్మాతే... మీరు ముందుంటే మేము వెనకుంటాం.. సి.కళ్యాణ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (17:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను తగ్గించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మాతలంతా ఐక్యంగా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సమస్యను పరిష్కరించుకుందామని సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత సి.కళ్యాణ్ ఖండించారు. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సరికాదన్నారు. మోహన్ బాబు కూడా ఓ నిర్మాతేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పైగా, మోహన్ బాబు ముందుంటే మేము మీ వెనుకుంటామని కళ్యాణ్ అన్నారు. 
 
ఇదే అంశంపై కళ్యాణ్ మంగళవారం మాట్లాడుతూ, అన్ని సమస్యలపై ప్రభుత్వలో నిర్మాతల మండలి చర్చిస్తూనే ఉందన్నార. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సబబు కాదన్నారు. మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన కుమారుడు కూడా ఓ నిర్మాతేనని గుర్తుచేశారు. మీ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని చెప్పారు. తమ వల్ల సమస్య పరిష్కారం కాదని మోహన్ బాబు భావిస్తే, ఆయనే ముందుంటే ఆయన వెంట మేమంతా కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సి.కళ్యాణ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments