Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (13:48 IST)
'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ముంబై-మహారాష్ట్రను ఊపేస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమపై బాగా ఉంటోంది.
 
ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న 'రాధేశ్యామ్'పై కూడా ఈ ఎఫెక్ట్ పడిందట. వీఎఫ్ ఎక్స్ వర్క్ పై ప్రభావం పడటంతో ఆ పనిని ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చబోతున్నారట. ఇదే నిజం అయితే రిలీజ్ డేట్ కూడా మారవచ్చంటున్నారు.
 
'సాహో' తర్వాత ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. దాంతో చిత్రబృందం ఏదోలా కష్టపడి అనుకున్న టైమ్ కే పూర్తి చేసి విడుదల చేస్తారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments