'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (13:48 IST)
'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ముంబై-మహారాష్ట్రను ఊపేస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమపై బాగా ఉంటోంది.
 
ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న 'రాధేశ్యామ్'పై కూడా ఈ ఎఫెక్ట్ పడిందట. వీఎఫ్ ఎక్స్ వర్క్ పై ప్రభావం పడటంతో ఆ పనిని ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చబోతున్నారట. ఇదే నిజం అయితే రిలీజ్ డేట్ కూడా మారవచ్చంటున్నారు.
 
'సాహో' తర్వాత ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. దాంతో చిత్రబృందం ఏదోలా కష్టపడి అనుకున్న టైమ్ కే పూర్తి చేసి విడుదల చేస్తారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments