మూడో మీటింగ్‌లోనే ముగ్గులోకి దింపేందుకు ప్రయత్నించాడు : పాయల్ ఘోష్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:56 IST)
హీరోయిన్ పాయల్ ఘోష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మీటూ వేదికగా ఆమె పలుమార్లు తనపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా మరోమారు ఇదే తరహా కామెంట్స్ చేశారు. సినిమాలో ఛాన్స్ కోసం కలిసినపుడు అనురాగ్య కశ్యపై తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, ఇలాంటి దుష్టులకు బాలీవుడ్‌లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయన్నారు. 
 
గతంలో నేను దక్షిణాది చిత్రాల్లో నటించాను. జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో కలిసి పనిచేశాను. వారి ఏ నాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టేలా నడుచుకోలేదు. కానీ, బాలీవుడ్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమాలో కూడా పని చేయలేదు. కానీ, ఆయన నాపై లైంగికదాడికి తెగబడ్డాడు. మూడో మీటింగులోనే ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రసీమ గొప్పదని ఎందుకు చెప్పకూడదు అంటూ ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం