Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త.. ఏంటదో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:17 IST)
Ayyappanum Koshiyum
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. అయ్యపనమ్ కోషియం అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. 
 
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మొదటగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, రవితేజలు నటించనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆ చిత్ర రీమేక్ హక్కులు కొన్న ప్రొడక్షన్ హౌజ్ మాత్రం వాటిని ఇంకా ధృవీకరించలేదు. 
pawan - trivikram
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సన్నిహితులు కావడంతో, ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినబడుతున్నాయి. అదే నిజమైతే, మల్టీస్టారర్ అయిన ఈ సినిమాలో అతనితో పాటు ఇంకా ఎవరెవరు నటిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments