Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్... హీరో ఆదుకునేనా?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (12:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ అమీషా పటేల్. వీరిద్దరూ కలిసి "బద్రి" చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈమె పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఓ ఫైనాన్షియర్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఆయన కోర్టు ద్వారా నోటీసులు జారీచేశారు. ఈ కేసు ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది.
 
అమీషా పటేల్‌కు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె "దేశీ మ్యూజిక్" పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. 2013లో ప్రారంభమైన ఈ చిత్రం అనేక కారణాలతో ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి అమీషా పటేల్ రూ.3 కోట్ల మేరకు అప్పు తీసుకుంది. 
 
ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఫైనాన్షియర్ కోర్టు ద్వారా ఆమెకు నోటీసులు జారీచేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది. ఒక వేళ ఈ కేసు విచారణకు ఆమె హాజరుకానిపక్షంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments