Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై పద్మవిభూషణ్‌ చిరంజీవి

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (10:50 IST)
Chiranjeevi
జనవరి 25న, గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్- చిరంజీవి సినీ ప్రపంచానికి చేసిన సేవలకుగాను పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ క్రమంలో కుందవరపు శ్రీనివాస్ నాయుడు చిరు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ స్టైలిష్‌గా నివాళులు అర్పిస్తూ తన అభిమానాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన విజువల్స్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments