Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహా కోసం ఎన్‌టి.ఆర్‌. గెస్ట్‌!

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:59 IST)
ntr guest
సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు శ్రీ‌సింహా హీరోగా న‌టించిన సినిమా `మ‌త్తువ‌ద‌ల‌రా`. ఆ సినిమా విడుద‌ల‌కు సినీ దిగ్గ‌జాలు ప్ర‌మోష‌న్‌లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా `తెల్లవారితే గురువారం`కు మ‌ర‌లా వారంతా ముందుకు వ‌స్తున్నారు. ఈసారి వారిలో ఎన్‌.టి.ఆర్‌. కూడా వున్నాడు. ఎన్‌.టి.ఆర్‌. ముఖ్య అతిథిగా ఆ సినిమా ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాత‌. మణికాంత్ కొత్త దర్శకుడు. హీరో చిన్నాన్న, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాబోతున్నారు.
 
ఈ ఫంక్షన్ 21న జరుగుతుంది. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక సంగీతాన్ని కీర‌వాణి రెండో కుమారుడు కాల‌భైర‌వ స‌మ‌కూర్చాడు. వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇక క‌థ ప్ర‌కారం తెల్లారితే గురువారం అన‌గా ఓ విచిత్ర‌మైన  సంఘ‌ట‌న‌తో క‌థంతా మారిపోతుంది. అది తెర‌పై చూడాల్సిందేన‌ని ద‌ర్శ‌ఖుడు తెలియ‌జేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments