Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహా కోసం ఎన్‌టి.ఆర్‌. గెస్ట్‌!

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:59 IST)
ntr guest
సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు శ్రీ‌సింహా హీరోగా న‌టించిన సినిమా `మ‌త్తువ‌ద‌ల‌రా`. ఆ సినిమా విడుద‌ల‌కు సినీ దిగ్గ‌జాలు ప్ర‌మోష‌న్‌లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా `తెల్లవారితే గురువారం`కు మ‌ర‌లా వారంతా ముందుకు వ‌స్తున్నారు. ఈసారి వారిలో ఎన్‌.టి.ఆర్‌. కూడా వున్నాడు. ఎన్‌.టి.ఆర్‌. ముఖ్య అతిథిగా ఆ సినిమా ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాత‌. మణికాంత్ కొత్త దర్శకుడు. హీరో చిన్నాన్న, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాబోతున్నారు.
 
ఈ ఫంక్షన్ 21న జరుగుతుంది. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక సంగీతాన్ని కీర‌వాణి రెండో కుమారుడు కాల‌భైర‌వ స‌మ‌కూర్చాడు. వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇక క‌థ ప్ర‌కారం తెల్లారితే గురువారం అన‌గా ఓ విచిత్ర‌మైన  సంఘ‌ట‌న‌తో క‌థంతా మారిపోతుంది. అది తెర‌పై చూడాల్సిందేన‌ని ద‌ర్శ‌ఖుడు తెలియ‌జేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments