Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు అలా క్రేజ్ వచ్చేసింది.. మాస్ మహారాజాతో రొమాన్స్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:06 IST)
సవ్యసాచి స్టార్ నిధి అగర్వాల్ ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ టాక్‌నే నమోదు చేసుకున్నాయి. అయితే గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.
 
తాజాగా గల్లా జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమాకి గాను నిధి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక తాజాగా పవన్, క్రిష్ మూవీకి కూడా నిధినే తీసుకున్నారని సమాచారం. 
 
మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఫైనల్ అయింది. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని సమాచారం. ఇకపోతే.. డిస్కోరాజాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments