Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు అలా క్రేజ్ వచ్చేసింది.. మాస్ మహారాజాతో రొమాన్స్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:06 IST)
సవ్యసాచి స్టార్ నిధి అగర్వాల్ ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ టాక్‌నే నమోదు చేసుకున్నాయి. అయితే గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.
 
తాజాగా గల్లా జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమాకి గాను నిధి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక తాజాగా పవన్, క్రిష్ మూవీకి కూడా నిధినే తీసుకున్నారని సమాచారం. 
 
మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఫైనల్ అయింది. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని సమాచారం. ఇకపోతే.. డిస్కోరాజాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments