Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రెయిలర్ టాక్... ఎలా వుంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:57 IST)
నిశ్శబ్దంలో స్టిల్
బాహుబలి తర్వాత భాగమతితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఇందులో అనుష్క శెట్టి మూగ యువతిగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఓ విదేశీ యువతి వార్తలు చదువుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లిన అనుష్కపై ఎవరో దాడి చేస్తారు. 
 
దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంజలి, అనుష్క నుంచి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లన్నీ సస్పెన్సుగా వున్నాయి. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రెయిలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే వుందన్న టాక్ వినిపిస్తోంది. మరి చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments