Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రెయిలర్ టాక్... ఎలా వుంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:57 IST)
నిశ్శబ్దంలో స్టిల్
బాహుబలి తర్వాత భాగమతితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఇందులో అనుష్క శెట్టి మూగ యువతిగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఓ విదేశీ యువతి వార్తలు చదువుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లిన అనుష్కపై ఎవరో దాడి చేస్తారు. 
 
దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంజలి, అనుష్క నుంచి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లన్నీ సస్పెన్సుగా వున్నాయి. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రెయిలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే వుందన్న టాక్ వినిపిస్తోంది. మరి చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments