Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (14:54 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత దిగువ తిరుపతిలో ఆయన సందడి చేశారు. ముఖ్యంగా, ఆయన నటించిన తాజా చిత్రం "జైసింహా". ఈనెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం తిరుపతిలోని గ్రూపు థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. దీంతో బాలకృష్ణ తన అభిమానులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. 
 
అనంతరం, బాలకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని, సంక్రాంతి పండగకు ప్రేక్షకులు తనకు అందించిన విజయకానుక ‘జైసింహా’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments