Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.ఎన్.ఆర్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (15:38 IST)
మ‌హా న‌టుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను ఎవ‌రికి ఇవ్వ‌నున్నారో అక్కినేని నాగార్జున ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీ‌దేవికి ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారం ల‌భించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రేఖకు కూడా ఈ అవార్డు అందిస్తున్నారు.

ఈ నెల 17న హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన, ఫొటోలను నాగ్ విడుదల చేశారు.
 
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. 
 
చిరు చేతుల మీదుగానే ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాగా.. శ్రీ‌దేవి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆమె త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్‌లు ఈ అవార్డు స్వీక‌రించనున్నారు. ఏఎన్నార్ జ్ఞాపికతో పాటు అవార్డు కింద రూ.5 ల‌క్షల న‌గ‌దును వారికి చిరు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments