Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

ఐవీఆర్
శనివారం, 19 ఏప్రియల్ 2025 (12:14 IST)
తనికెళ్ల భరణి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకుడిగా ఆయన తనేమిటో నిరూపించుకున్నారు. శివతత్వం గురించి ఆయన ఆలపించే గీతాలు పాపులర్. సినిమాల్లో నటించే సమయంలో తన ఇద్దరు పిల్లలతో గడిపే సమయం దొరికేది కాదని చెప్పారు. ముఖ్యంగా తన ఇద్దరి పిల్లల బాల్యంలో వారితో నేను ఉండే సమయం దొరికేది కాదని అన్నారు.
 
ఓరోజు తన భార్య ఎంతో ఆదుర్దాగా... నా కుమార్తె కిరోసిన్ తాగిందని ఫోన్ చేసింది. దాంతో నేను ఎంతో కంగారుపడ్డాను. కాలూచేయీ ఆడలేదు. పాపకు రెండేళ్లు. షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటూ వుండగా, మా ఇంటి మీదుగా వెళ్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ విషయం తెలుసుకుని పాపకి వైద్యం చేయించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మా అమ్మాయిని ఇంటికెళ్లి చూసేంతవరకూ నా ఆదుర్దా తగ్గలేదు అంటూ చెప్పారు తనికెళ్ల భరణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments