Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మున్నాభాయ్‌' ఇంట్లో మలయాళ సూపర్ స్టార్...

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (12:54 IST)
ఊపరితిత్తుల కేన్సర్ బారినపడిన బాలీవుడ్ మున్నభాయ్ సంజయ్ దంత్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు కేన్స‌ర్‌ని జ‌యించాన‌ని పొడ‌వైన పోస్ట్ పెట్టి అభిమానుల‌ని ఆనందింప‌జేశాడు. తమ అభిమాన నటుడు కేన్సర్‌ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. 
 
ఇదిలావుంటే, దీపావళి పండుగను కూడా ఆయన తన భార్య మాన్యతా దత్‌తోకలిసి ముంబైలోని తన నివాసంలో జరుపుకున్నారు. సంజ‌య్ ఇంట్లో జ‌రిగిన దీవాళి వేడుక‌ల‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ కూడా పాలుపంచుకున్నారు.
 
సంప్ర‌దాయ‌మైన దుస్తుల‌లో మెరిసిన వీరిని చూసి అభిమానులు తెగ సంతోషించారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేస్తూ.. 'సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు' అని కాప్షన్‌ జతచేశారు. 
 
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే సంజయ్‌ దత్ ప్ర‌స్తుతం కన్నడ "కేజీఎఫ్-2"లో న‌టిస్తున్నాడు. ఇక మోహ‌న్ లాల్ "దృశ్యం 2" చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈయన త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో భాగస్వామికానున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments