Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంగా ధోనీ.. సీఎంగా విజయ్‌: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఫోటోలు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (12:37 IST)
Vijay_Mahi
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకేచోట కలిశారు. అందుకు చెన్నైలోని గోకుల్ స్టూడియో వేదికైంది. సెప్టెంబర్ 10వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సీఎస్కే సారధి ఎంఎస్ ధోనీ ఇటీవలే చెన్నై వెళ్లాడు. 
 
కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం స్టూడియోకు వెళ్లిన ఎంఎస్ ధోని.., పక్కనే ఇళయ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. 
Vijay_dhoni
 
కాసేపు హీరో విజయ్‌తో ఎంఎస్ ధోనీ ముచ్చటించాడు. ఇద్దరూ కలిసి సినిమాలతో పాటు క్రికెట్ కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments