Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో భార్యాపిల్లలు, కన్నీళ్ళు పెట్టుకున్న మంచు విష్ణు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (18:47 IST)
ఫిబ్రవరి నెలాఖరులో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్యాపిల్లలతో కలిసి అమెరికాకు వెళ్ళారు మంచు విష్ణు. అయితే తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఉండటంతో తను ముందుగానే అమెరికా నుంచి తిరిగి రావడం జరిగిందని చెప్పారు మంచు విష్ణు. తన భార్య విరానికా, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరాలు అమెరికాలో ఉన్నారు. వారిని బాగా మిస్ అవుతున్నా.
 
నాకున్న బ్యాడ్ హాబిట్ భార్యాపిల్లలతో బాగా కనెక్ట్ అవ్వడమే. అందుకే వారిని చాలా మిస్ అవుతున్నానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు విష్ణు. చాలా కష్టంగా ఉందని.. తన లాగే చాలామంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చన్నారు. కానీ లాక్ డౌన్ అనేది ప్రస్తుతం ఎంత అవసరమన్నది అందరికీ తెలిసిందేనని చెబుతూ మంచు విష్ణు కన్నీంటి పర్యంతమయ్యారు.
 
నన్ను చాలామంది ఎందుకు గడ్డం పెంచుతున్నావని పదేపదే అడిగారు. అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది. అందుకే చెబుతున్నా. నా పిల్లలను చూడకుండా నేను ఉండలేను. అలాంటిది వారు ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు. వారిని గత నెల 13వ తేదీ అమెరికాలో వదిలిపెట్టి వచ్చానని బాధపడ్డారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments