''అర్జున్ రెడ్డి'' దర్శకుడికి నో.. మహేష్ బాబు.. ఎందుకు?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (13:51 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంతమేరకు హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో వున్నాడు. అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో కూడా అర్జున్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు నో చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రిన్స్ కోసం కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే ఈ సినిమాను పక్కనబెట్టినా.. మళ్లీ సందీప్‌తో మహేశ్ సినిమా చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments