అంద‌రూ ఆలోచించాల్సిన స‌మ‌యం ఇదే - మ‌హేష్ బాబు

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (16:53 IST)
ప్రపంచానికి ఆయువుపట్టులా నిలుస్తున్న వాటిల్లో అమెజాన్ అడవులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కార్చిచ్చు అడవిని దహనం చేస్తూ వస్తోంది. ఈ విషయంపై అందరం బాధ్యతగా ఆలోచించి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సెలబ్రెటీలు అభిమానులకు పిలుపునిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.
 
“ఈ వార్త చాలా కలతపెడుతోంది. ప్లానెట్‌కి ఊపిరితిత్తులని చెప్పబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 20% ఆక్సిజన్‌ని అందిస్తోంది. కానీ ఇప్పుడు అది అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది అందరికి ఒక హెచ్చరిక. భూమి గురించి అందరు ఆలోచించాల్సిన సమయం ఇదే. కొంతలో కొంతైనా ప్రకృతి అభివృద్ధిలో బాగమవ్వాలని పచ్చదనం కోసం ఓ అడుగు ముందుకు వేయండని” మహేష్ పిలుపునిచ్చారు.
 
ఇక అమెజాన్ ఫారెస్ట్‌లో దాదాపు 475 వేల ఎకరాలు వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో వన్య ప్రాణులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments