Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై మాధవీ లతా వీడియో వైరల్... కరోనాకు రాజు, పేద తేడా లేదు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:15 IST)
'టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లతా కరోనాపై చేసిన టిక్ టాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
''మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి'' అంటూ ఆమె చెప్పిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కరోనాకు రాజు, పేద తేడా తెలియదని మాధవీ లతా చెప్పింది.  
 
ఈ వీడియోకు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు.. చాలా బాగా చెప్పాల్సింది చెప్పేశారని నెటిజన్లు మాధవీలత వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments