Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌తో ఇంకా టైముంది.. ఇంతలో అనుష్కతో చేసేద్దాం..

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (19:27 IST)
Anushka_Pawan
జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా నుండి కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు. 
 
పవన్ కళ్యాణ్ మొదట ఓజీకి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ లెక్కన హరి హర వీర మల్లు సెట్స్‌పైకి అడుగు పెట్టడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఇప్పటికే చాలా టైం వెచ్చించడంతో క్రిష్ ఇప్పటికే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీని రెడీ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. 
 
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్కకు భారీ ఆఫర్ వచ్చింది. త్వరలో రానున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ డ్రామా అని వినిపిస్తోంది. ఇందులో హీరో ఎవరనేది సస్పెన్స్. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
 
ఇటీవల అనుష్క బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు మాస్క్ ధరించి రావడంతో ఆమె ఫోటోలు, వీడియో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments