Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్-2 రికార్డుల పంట.. రూ.50 కోట్లకు పైనే తెలుగు హక్కులు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (14:54 IST)
కేజీఎఫ్-2 కోసం సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా ఈ సినిమా నిలిచింది. దానికి ఈ సినిమా టీజర్ చేసిన రికార్డులు నిదర్శనం. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ ఇందులో పవర్ ఫుల్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. 
 
భారీ నటులతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతి భాషలోనూ భారీ డిమాండ్ ఉంది. ఈ సినిమా మొదటి భాగం తెలుగులో డీసెంట్‌గా విడుదల చేశారు. కానీ ఫలితం మాత్రం చాలా వైలెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.
 
అలాంటిది చాలా వైలెంట్‌గా రిలీజ్‌కు సిద్దమైన రాకీ భాయ్ డిమాండ్ ఏరేంజ్‌లో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా కచ్చితంగా రూ.50కోట్ల పైమాట పలుకుతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా హక్కులు ఎంత ఖరీదు పలుకుతాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments