Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో ఫ్యామిలీతో కేజీఎఫ్ స్టార్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (18:28 IST)
yash
కేజీఎఫ్ సీక్వల్‌గా రాబోతున్న కేజీఎఫ్-2లో నటిస్తున్నారు యశ్. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ భాయ్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు? ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఈ ‘కెజిఎఫ్-2’ రూపొందిస్తున్నారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టండన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
 
సినిమాల సంగతి పక్కనబెడితే నిజ జీవితంలో మంచి ఫ్యామిలీ‌మెన్‌గా ఉంటూ తన కుటుంబానికి మొదటి ప్రాధాన్యతనిచ్చే ఆయన.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యాపిల్లలతో సరదాగా గడుపుతుంటారు. 
yash
 
ఈ క్రమంలోనే తాజాగా ఫ్యామీతో మాల్దీవ్ ట్రిప్ వేసిన యశ్ అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. భార్య, తన ఇద్దరు పిల్లలతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రాఖీ భాయ్‌.. ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments