Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (18:50 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఎమర్జెన్సీ".‌ ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. 1975 ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో తెరకెక్కించారు. 
 
అయితే తాజాగా కంగనా ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. 2025 జనవరి 17గా సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే పలుమార్లు సెన్సార్ ఇబ్బందులు.. కోర్ట్ కేసుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments