Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (18:50 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఎమర్జెన్సీ".‌ ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. 1975 ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో తెరకెక్కించారు. 
 
అయితే తాజాగా కంగనా ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. 2025 జనవరి 17గా సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే పలుమార్లు సెన్సార్ ఇబ్బందులు.. కోర్ట్ కేసుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments