Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎవరు మీలో కోటీశ్వరులుగా ఎందుకు మార్చారు?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:08 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ బుల్లితెర జెమినీ టీవిలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన ఈ గేమ్ షో పేరు ఇపుడు మారిపోయింది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడుగా ఉండేది. కానీ, ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 
 
దీనికి ప్రధాన కారణం సినీ నటుడు, ఈ షోకు ప్రధాన యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ షోకు కేవలం పురుషులు, యువకులు మాత్రమే కాదు.. యువతులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే బాగుండదని భావించి, ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments