Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:13 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ఇద్దరు హీరోలపై టెస్టు ఫోటో షూట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రానుందని.. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముళ్లుగా నటించనున్నారని తెలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. 
 
ఈ చిత్రం కోసం అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ వెళ్లనున్నారని.. బాడీ స్కాన్, గ్రాఫిక్స్ కోసం వీరు యూఎస్ వెళ్ళాల్సి వుందని సమాచారం. అక్కడ ఫోటో షూట్ కూడా వుంటుందని.. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments