Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (14:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ శుభవార్త చెప్పారు. తన నిర్మాణంలో పవన్ హీరోగా తెలకెక్కుతున్న "హరి హర వీరమల్లు" చిత్రం మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌కు అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎవరికీ ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తున్నాం అని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ నెల 14వ తేదీన చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా రెండో సింగిల్ కొల్లగొట్టిందిరో అంటూ సాగే రొమాంటిక్ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో పాటు ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇపుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో జనసేనాన్ని అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments