Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (14:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ శుభవార్త చెప్పారు. తన నిర్మాణంలో పవన్ హీరోగా తెలకెక్కుతున్న "హరి హర వీరమల్లు" చిత్రం మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌కు అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎవరికీ ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తున్నాం అని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ నెల 14వ తేదీన చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా రెండో సింగిల్ కొల్లగొట్టిందిరో అంటూ సాగే రొమాంటిక్ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో పాటు ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇపుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో జనసేనాన్ని అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments