Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్‌'లో గర్జించే సింహాన్ని చూశా : హరీష్ శంకర్

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దగ్గుబాటి రానా విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. 
 
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి ఆటతోనే హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. సినిమా అదిరిపోయిందన్నారు. 
 
"కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్‌ను చూశానని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తమన కెరీర్‌లోనే ది బెస్ట్ సంగీతం అందించారన్నారు. 
 
ఆయన సంగీతం 'భీమ్లా నాయక్‌'కు బ్యాక్ బోన్ అని చెప్పారు. అలాగే, ఈ చిత్రంలో రానాను చూడలేదని డేనియల్ శేఖర్‌ని మాత్రమే చూశానని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ, కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే సింహాన్ని చూశానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments