Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్‌లో రజినీ దర్బార్.. రూ.200 కోట్ల కబ్ల్‌లోకి

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (16:01 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోమారు సత్తాచాటారు. ఆరు పదుల వయసులోనూ తనతో ఏ ఒక్క కుర్ర హీరో పోటీపడలేరని మరోమారు నిరూపించాడు. ఆయన నటించిన తాజా చిత్రం "దర్బార్". సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి మంచి కలెక్షన్లతో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
ముఖ్యంగా, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టగా, తమిళనాడులో మాత్రం రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇకపోతే, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.8 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు వసూళ్లను రాబట్టింది. దీంతో రజినీ నటించిన మరో చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్టయింది. గతంలో 'రోబో', 'కబాలి', '2.O', 'పేట' చిత్రాలు ఈ జాబితాలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments