Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (12:05 IST)
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. 
 
అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు, లోకేష్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఉమామహేశ్వరి అంతిమయంత్ర జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటివద్ద నుంచి మహా ప్రస్థానం వరకు సాగింది. 
 
మహా ప్రస్థానంలో సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చింది.
 
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments