Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (12:05 IST)
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. 
 
అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు, లోకేష్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఉమామహేశ్వరి అంతిమయంత్ర జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటివద్ద నుంచి మహా ప్రస్థానం వరకు సాగింది. 
 
మహా ప్రస్థానంలో సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చింది.
 
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments